ETV Bharat / state

జనగామ జిల్లాలో బంద్​ ప్రశాంతం

జనగామ జిల్లాలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులకు విపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు.

author img

By

Published : Oct 19, 2019, 6:37 PM IST

జనగామ జిల్లాలో బంద్​ ప్రశాంతం

జనగామ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు మూసివేశారు. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది సహకారంతో బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. నర్మెట్ట మండలం వెల్దండలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ డిపో మేనేజర్​కు ఫిర్యాదు చేశారు. విపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

జనగామ జిల్లాలో బంద్​ ప్రశాంతం

ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్

జనగామ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు మూసివేశారు. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది సహకారంతో బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. నర్మెట్ట మండలం వెల్దండలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ డిపో మేనేజర్​కు ఫిర్యాదు చేశారు. విపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు ర్యాలీగా వచ్చి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

జనగామ జిల్లాలో బంద్​ ప్రశాంతం

ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్

Intro:tg_wgl_62_19_rtc_bandh_nayakula_arrest_av_ts10070
nitheesh, janagama, 8978753177
జనగామ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన బంద్ ప్రశాంతంగా నడుస్తోంది, వ్యాపారులు స్వచ్చందంగా వాణిజ్య సముదాయాలు మూసివేశారు. బస్సు డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత సిబ్బంది సహకారంతో బస్సులు నడిపే ప్రయత్నం చేశారు. నర్మెట్ట మండలం వెల్దండ లో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి కి పాల్పడ్డారని తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ డిపో మేనేజర్ కు పిర్యాదు చేసారు. విపక్షపార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నాయకులు ర్యాలీ గా వచ్చి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.