ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ - minister errabelli visited janagaon district

జనగామ జిల్లా పాలకుర్తిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు భూమి పూజ చేశారు. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.

minister errabelli visited janagaon district
పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ
author img

By

Published : Mar 9, 2020, 2:45 PM IST

జనగామ జిల్లా పాలకుర్తిలో రూ. కోటి పది లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు భూమి పూజ చేశారు. 15 రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్​ గ్రామ పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సర్పంచ్​లు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ

ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

జనగామ జిల్లా పాలకుర్తిలో రూ. కోటి పది లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు భూమి పూజ చేశారు. 15 రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్​ గ్రామ పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సర్పంచ్​లు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి భూమిపూజ

ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.