జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: నిన్న దీక్ష విరమణ... నేడు డిశ్చార్జ్...