ETV Bharat / state

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి - Ennikala-pracharam in janagama

మొదటి విడత ఎన్నికల ప్రచార ముగింపునకు కొద్ది నిమిషాలే  మిగిలి ఉన్నాయి. ఈ నేఫథ్యంలో జనగామ జిల్లా అంకుశపూర్ గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాటానికి ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్​రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ​

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: తెరాస అభ్యర్థి
author img

By

Published : May 4, 2019, 4:30 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్​రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్​రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: నిన్న దీక్ష విరమణ... నేడు డిశ్చార్జ్...

Intro:tg_wgl_61_04_ennikala_pracharam_ab_c10
nitheesh, jangama,8978753177
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది అంకుశపూర్ గ్రామంలో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి జార్జ్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు, కారు గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బైట్: బిరెడ్డి జార్జ్ రెడ్డి, తెరాస ఎంపీటీసీ అభ్యర్థి, అంకుశపూర్


Body:1


Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.