ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలిరావడం వల్ల ఆలయాలు కిటకిటలాడాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మెట్పల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు Temples with windows of devotees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5608213-1038-5608213-1578277121080.jpg?imwidth=3840)
ఇవీ చూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ చెన్న కేశవస్వామి ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలిరావడం వల్ల ఆలయాలు కిటకిటలాడాయి.
ఇవీ చూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్: 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి పురాతన ఆలయమైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి చూశారు స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఐదు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారి దర్శనం భక్తులు చేసుకున్నారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది
Body:mukkoti
Conclusion:TG_KRN_12_06_MUKKOTI DHRSHANAM_AV_TS10037