క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, క్రైస్తవ గీతాలాపన నిర్వహించారు. క్రైస్తవులకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ కానుకలను అందజేశారు.
ఇదీ చూడండి: చిరుద్యోగి మంచితనం.. ఉన్నతాధికారి స్వార్థం