ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన ప్రజారవాణా - RTC Buses start in jagtial district

జగిత్యాల జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు వివిధ డిపోల నుంచి కొద్ది మంది ప్రయాణికులతో నిర్దేశిత ప్రాంతాలకు బయలుదేరాయి.

jagtial district latest news
jagtial district latest news
author img

By

Published : May 19, 2020, 9:06 AM IST

జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ముందుగా బస్సులను సికింద్రాబాద్ వైపు పంపారు. పల్లె వెలుగు బస్సులు సైతం పల్లెబాట పట్టాయి.

లాక్​డౌన్​ నిబంధనల ప్రకారం ముందుగా డిపోల్లోనే బస్సులను శానిటైజ్ చేసి పంపుతున్నారు. మాస్కు లేకుండగా ఎవరని బస్సులోకి అనుమతించడం లేదు. మొత్తానికి జగిత్యాల జిల్లాలో తొలిరోజు ఒకరిద్దరు ప్రయాణికులతోనే బస్సులు నడుస్తున్నాయి.

జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. ముందుగా బస్సులను సికింద్రాబాద్ వైపు పంపారు. పల్లె వెలుగు బస్సులు సైతం పల్లెబాట పట్టాయి.

లాక్​డౌన్​ నిబంధనల ప్రకారం ముందుగా డిపోల్లోనే బస్సులను శానిటైజ్ చేసి పంపుతున్నారు. మాస్కు లేకుండగా ఎవరని బస్సులోకి అనుమతించడం లేదు. మొత్తానికి జగిత్యాల జిల్లాలో తొలిరోజు ఒకరిద్దరు ప్రయాణికులతోనే బస్సులు నడుస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.