ETV Bharat / state

'కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు' - mlc jeevan reddy visited grain buying centre

జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆయన.. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలన్నారు.

mlc-jeevan-reddy-visited-grain-buying-centres-at-jagityal
'కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు'
author img

By

Published : May 16, 2020, 11:18 AM IST

వరి ధాన్యం కొనుగోళ్లలో అన్‌లోడ్‌ పేరిట మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ... రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా లోని చిన్నపూర్, అరెపల్లి, అనంతారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.

అనంతరం రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాలు ధాన్యానికి 5 నుంచి 9 కిలోలు కోత పెడుతుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ. 40 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు.

'కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు'

ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్​ జోన్లు..అవి ఏంటో తెలుసా..!

వరి ధాన్యం కొనుగోళ్లలో అన్‌లోడ్‌ పేరిట మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ... రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా లోని చిన్నపూర్, అరెపల్లి, అనంతారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.

అనంతరం రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాలు ధాన్యానికి 5 నుంచి 9 కిలోలు కోత పెడుతుండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే రూ. 40 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు.

'కొనుగోళ్లలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు'

ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్​ జోన్లు..అవి ఏంటో తెలుసా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.