ETV Bharat / state

పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే - జగిత్యాల జిల్లా వార్తలు

దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 45 మంది లబ్ధిదారులకు రూ.45 లక్షల విలువైన చెక్కులను అందించారు.

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Feb 2, 2021, 10:59 AM IST

పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ పేర్కొన్నారు. జగిత్యాలలో 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,220 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.

నిరుపేదలకు పెళ్లి... భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ పేర్కొన్నారు. జగిత్యాలలో 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,220 విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.

నిరుపేదలకు పెళ్లి... భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: ' నా భర్త చదివిన పాఠశాల వద్ద ఓ ఫొటో తీయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.