ETV Bharat / state

అధికారుల తీరుపై మంత్రి అసహనం?

author img

By

Published : Jan 30, 2020, 11:06 PM IST

జగిత్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్​ భగీరథ పథకం లోపాలపై అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Minister koppula eshwar embarrassment over at jagtial zp meeting
అధికారల తీరుపై మంత్రి అసహనం?

జగిత్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలపై జరిగిన చర్చలో మిషన్​ భగీరథ పథకం లోపాలపై అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు పథకం రూపొందిస్తే అధికారుల తీరుతో పథకం నీరు గారుతుందన్నారు. మార్చి 1 వరకు ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు.

అధికారల తీరుపై మంత్రి అసహనం?

ఇదీ చూడండి : స్టూడెంట్​ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్

జగిత్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖలపై జరిగిన చర్చలో మిషన్​ భగీరథ పథకం లోపాలపై అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌ ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు పథకం రూపొందిస్తే అధికారుల తీరుతో పథకం నీరు గారుతుందన్నారు. మార్చి 1 వరకు ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు.

అధికారల తీరుపై మంత్రి అసహనం?

ఇదీ చూడండి : స్టూడెంట్​ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.