గురుపౌర్ణమి సందర్భంగా జగిత్యాల సాయి బాబా ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే బాబాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బాబా పాదాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దత్త పారాయణం జరిగింది.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి
గురుపౌర్ణమి సందర్భంగా జగిత్యాల సాయి బాబా ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే బాబాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బాబా పాదాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దత్త పారాయణం జరిగింది.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి
గురుపౌర్ణమి సందర్భంగా జగిత్యాల సాయి బాబా ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే బాబాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బాబా పాదాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దత్త పారాయణం జరిగింది.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి
TAGGED:
సాయి శరణం కోసం పోటెత్తిన జనం