ETV Bharat / state

సాయి దర్శనం కోసం పోటెత్తిన జనం

author img

By

Published : Jul 16, 2019, 1:09 PM IST

జగిత్యాల జిల్లాలో సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాయి శరణం కోసం పోటెత్తిన జనం

గురుపౌర్ణమి సందర్భంగా జగిత్యాల సాయి బాబా ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే బాబాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బాబా పాదాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దత్త పారాయణం జరిగింది.

సాయి శరణం కోసం పోటెత్తిన జనం

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

గురుపౌర్ణమి సందర్భంగా జగిత్యాల సాయి బాబా ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే బాబాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బాబా పాదాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దత్త పారాయణం జరిగింది.

సాయి శరణం కోసం పోటెత్తిన జనం

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.