ETV Bharat / state

కొబ్బరికాయల గణేషుడి శోభయాత్రలో మహారాష్ట్ర బ్యాండ్ బృందం - కొబ్బరికాయల గణేషుడి శోభయాత్ర

జగిత్యాల జిల్లాలో కొబ్బరి కాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. మహారాష్ట్రకు చెందిన బ్యాండు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కన్నుల పండువగా కొబ్బరికాయల గణేషుడి శోభయాత్ర
author img

By

Published : Sep 8, 2019, 8:54 AM IST

జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ల బావి సమీపంలో కొబ్బరి కాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. మహారాష్ట్రకు చెందిన 80 మంది బ్యాండు కళాకారులతో నృత్యాలు చేస్తూ... సాగిన శోభయాత్ర అందరినీ ఆకట్టుకుంది. కొబ్బరికాయలతో తయారు చేసిన వినాయకుడిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కన్నుల పండువగా కొబ్బరికాయల గణేషుడి శోభయాత్ర

ఇదీ చూడండి:- 'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'
.

జగిత్యాల జిల్లాలోని మంచినీళ్ల బావి సమీపంలో కొబ్బరి కాయలతో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభయాత్ర ఉత్సాహంగా సాగింది. మహారాష్ట్రకు చెందిన 80 మంది బ్యాండు కళాకారులతో నృత్యాలు చేస్తూ... సాగిన శోభయాత్ర అందరినీ ఆకట్టుకుంది. కొబ్బరికాయలతో తయారు చేసిన వినాయకుడిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కన్నుల పండువగా కొబ్బరికాయల గణేషుడి శోభయాత్ర

ఇదీ చూడండి:- 'జల్​​ జీవన్​కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'
.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.