ETV Bharat / state

ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే రోజు 24మందికి పాజిటివ్​

author img

By

Published : Aug 14, 2020, 9:24 PM IST

ధర్మపురి పట్టణంలో శుక్రవారం 24 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల వ్యవధిలో 59 మంది వైరస్​ బారిన పడినట్లు జిల్లా మలేరియా అధికారి డాక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు.

ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే ప్రాంతానికి చెందిన 59 మందికి పాజిటివ్​
ధర్మపురిలో కరోనా విజృంభణ, ఒకే ప్రాంతానికి చెందిన 59 మందికి పాజిటివ్​

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 24 మందికి పాజిటివ్​ వచ్చిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు.

పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల వ్యవధిలో 59మందికి కరోనా సోకిందని తెలిపారు. వారంతా ఒకే వాడకు చెందిన వారు కావడం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వైరస బారిన పడిన వారంతా ఇటీవల జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 24 మందికి పాజిటివ్​ వచ్చిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్​ శ్రీనివాస్​ తెలిపారు.

పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టుల ద్వారా పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల వ్యవధిలో 59మందికి కరోనా సోకిందని తెలిపారు. వారంతా ఒకే వాడకు చెందిన వారు కావడం ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వైరస బారిన పడిన వారంతా ఇటీవల జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు.

ఇదీ చూడండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.