ETV Bharat / state

చిన్నారి మృతికి వైద్యులే కారణం - ABVP ACTIVISTS PROTEST in jagityala

నిన్న నూలి పురుగుల మాత్రలు వికటించి సహస్ర అనే చిన్నారి మృతి చెందింది. ఆ చిన్నారి మృతికి కారణమైన వైద్యాధికారులను బాధ్యులను చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఆందోళన చేపట్టారు.

ABVP ACTIVISTS  PROTEST in jagityala district
చిన్నారి మృతికి వైద్యులే కారణం
author img

By

Published : Feb 11, 2020, 2:43 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూలి పురుగులు నివారణ మాత్రలు వికటించి చిన్నారి సహస్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. జిల్లా వ్యాప్తంగా మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా జగిత్యాలలో ఏవీబీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

వైద్యాధికారులను బాధ్యులను చేయాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్​ చేశారు. గడువు తీరిన, నాసిరకం మాత్రలు పంపిణీ చేయటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు.

చిన్నారి మృతికి వైద్యులే కారణం

ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

జగిత్యాల జిల్లా ధర్మపురిలో నూలి పురుగులు నివారణ మాత్రలు వికటించి చిన్నారి సహస్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. జిల్లా వ్యాప్తంగా మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా జగిత్యాలలో ఏవీబీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

వైద్యాధికారులను బాధ్యులను చేయాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్​ చేశారు. గడువు తీరిన, నాసిరకం మాత్రలు పంపిణీ చేయటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు.

చిన్నారి మృతికి వైద్యులే కారణం

ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.