ETV Bharat / state

విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా..

author img

By

Published : Feb 24, 2021, 1:57 PM IST

Updated : Feb 24, 2021, 2:49 PM IST

రాష్ట్రంలోని వర్సిటీ విద్యార్థులతో లోటస్‌పాండ్‌లో వైఎస్​ షర్మిల భేటీ అయ్యారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ys sharmila met with students in lotus pond, banjarahills, hyderabad
విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా..

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్​ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్​పాండ్​లోని ఆమె నివాసంలో పలు విద్యార్థి సంఘాలతో షర్మిల భేటీ అయ్యారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్​ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్​పాండ్​లోని ఆమె నివాసంలో పలు విద్యార్థి సంఘాలతో షర్మిల భేటీ అయ్యారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Last Updated : Feb 24, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.