ETV Bharat / state

అన్నానగర్​లో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతి వేడుకలు

author img

By

Published : Sep 2, 2020, 5:47 PM IST

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి 11వ వర్ధంతిని సికింద్రాబాద్​లోని అన్నానగర్​​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యామ్సన్ రాజు హాజరయ్యారు.

ys rajashekar reddy death anniversary in Hyderabad
అన్నానగర్​లో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతి వేడుకలు

సికింద్రాబాద్​లోని అన్నానగర్​​లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి 11వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యామ్సన్ రాజు హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ రోజు లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యకోసం ఫీజ్​ రియిబర్స్​మెంట్​ తీసుకొచ్చారని చెప్పారు.

సికింద్రాబాద్​లోని అన్నానగర్​​లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి 11వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యామ్సన్ రాజు హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ రోజు లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యకోసం ఫీజ్​ రియిబర్స్​మెంట్​ తీసుకొచ్చారని చెప్పారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.