ETV Bharat / state

అందంగా మారావ్​ అన్నందుకు నవ వధువు ఆత్మహత్య..! - నవ వధువు ఆత్మహత్య

అందంగా మారావని బావ అనడంతో మనస్తాపానికి గురైన ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్​లో చోటుచేసుకుంది.

women suicide in Hyderabad
అందంగా మారావ్​ అన్నందుకు ఆత్మహత్యకు పాల్పడిన నవ వధువు
author img

By

Published : Dec 17, 2019, 4:43 PM IST

Updated : Dec 17, 2019, 6:24 PM IST


పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంధువులు అవమానంగా మాట్లాడారంటూ ముషీరాబాద్​కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో జరిగిన ఓ శుభకార్యం సమయంలో భర్త వినయ్​కుమార్ అన్న ఆమెపై జోక్ వేశాడని... అందుకు తాను కూడా నవ్వడంతో మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి బీబీనగర్​- ఘట్​కేసర్​ మధ్య ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందని భర్త వినయ్ తెలిపాడు.

అయితే శిరీష బంధువులు మాత్రం భర్త వినయ్​కుమారే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శిరీష బంధువుల ఈ ఘటనపై ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అందంగా మారావ్​ అన్నందుకు నవ వధువు ఆత్మహత్య..!

ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!


పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంధువులు అవమానంగా మాట్లాడారంటూ ముషీరాబాద్​కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంట్లో జరిగిన ఓ శుభకార్యం సమయంలో భర్త వినయ్​కుమార్ అన్న ఆమెపై జోక్ వేశాడని... అందుకు తాను కూడా నవ్వడంతో మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి బీబీనగర్​- ఘట్​కేసర్​ మధ్య ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందని భర్త వినయ్ తెలిపాడు.

అయితే శిరీష బంధువులు మాత్రం భర్త వినయ్​కుమారే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శిరీష బంధువుల ఈ ఘటనపై ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అందంగా మారావ్​ అన్నందుకు నవ వధువు ఆత్మహత్య..!

ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!

Intro:నవ వధువు బీటెక్ చదువుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడినBody:అందంగా మారావని బావ అనడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ లో చోటుచేసుకుంది ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ నివాసి వినయ్ కుమార్ శిరీష ను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు ఇటీవల వినయ్ కుమార్ సోదరుడు శిరీషను పెళ్లికి ముందు కన్నా అందంగా మారావని అనడంతో తీవ్ర మనస్థాపానికి గురై బీబీనగర్ ఘట్కేసర్ మధ్య రైల్వే పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన అందరినీ తీవ్ర కలవరం గురిచేసిందిConclusion:హైదరాబాద్ ముషీరాబాద్ కు చెందిన ఓ మహిళ గతంలో ఆత్మహత్యకు పాల్పడింది
Last Updated : Dec 17, 2019, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.