ETV Bharat / state

గెలిపించుకుంటాం

ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నాయి ఇరు పార్టీలు. సంఖ్యాబలం ఉంది గెలిపించుకుంటాం అంటోంది కాంగ్రెస్. అన్ని స్థానాలు గెలిచి కాంగ్రెస్​కు మండలిలో స్థానం లెకుండా చేయాలని వ్యూహాలు రచిస్తోంది తెరాస. ప్రాధాన్యత ఓటుతో దెబ్బకొట్టాలనుకుంటోంది.

author img

By

Published : Feb 24, 2019, 10:51 AM IST

Updated : Feb 24, 2019, 1:29 PM IST

కాంగ్రెస్​లో పోటీ

శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 21న జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. శాసనసభ్యుల కోటా కింద ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాల కోసం ఎన్నిక జరగనుంది. మండలిలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఉండగా వీరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికవ్వకుంటే మండలిలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యం ఉండదు.

21 మంది మద్దతు తప్పనిసరి:

ఇప్పటికే తెరాస తరఫున నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించింది. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని బరిలో నిలపనుండటంతో మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు పోటీ పడనున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని, తమ అభ్యర్థి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు.

ఇవీ చదవండి:ఎవరా ఇద్దరు?

మొత్తం 21 మందికి ఒకరు తగ్గినా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నిక కష్టమే. తెరాస నలుగురిని బరిలోకి దింపుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో తెరాసకు ఆధిక్యం వస్తుందని.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు. తెరాస, ఎంఐఎం వ్యూహాత్మకంగా అయిదుగురిని బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు.

undefined

కాంగ్రెస్​లో పోటీ:

ఒక్క స్థానం వస్తుందని భావిస్తున్న ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌ పార్టీలో భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే 25 మందికి పైగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇటీవల పొత్తుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సేవాదళ్‌ నేత కనుకుల జనార్దనరెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు వేణుగోపాల్‌, కుమార్‌రావు, బండ్ల గణేష్‌ సహా 15 మంది పోటీపడుతున్నారు.

గెలిపించుకుంటామంటున్న కాంగ్రెస్​ నేతలు

ఇవీ చదవండి:వైకాపాదే విజయం

శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 21న జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. శాసనసభ్యుల కోటా కింద ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాల కోసం ఎన్నిక జరగనుంది. మండలిలో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఉండగా వీరి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికవ్వకుంటే మండలిలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యం ఉండదు.

21 మంది మద్దతు తప్పనిసరి:

ఇప్పటికే తెరాస తరఫున నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించింది. కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని బరిలో నిలపనుండటంతో మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు పోటీ పడనున్నారు. ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 19 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని, తమ అభ్యర్థి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు.

ఇవీ చదవండి:ఎవరా ఇద్దరు?

మొత్తం 21 మందికి ఒకరు తగ్గినా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నిక కష్టమే. తెరాస నలుగురిని బరిలోకి దింపుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటులో తెరాసకు ఆధిక్యం వస్తుందని.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసినా ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు. తెరాస, ఎంఐఎం వ్యూహాత్మకంగా అయిదుగురిని బరిలో దింపినట్లు పేర్కొంటున్నారు.

undefined

కాంగ్రెస్​లో పోటీ:

ఒక్క స్థానం వస్తుందని భావిస్తున్న ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌ పార్టీలో భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే 25 మందికి పైగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇటీవల పొత్తుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సేవాదళ్‌ నేత కనుకుల జనార్దనరెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు వేణుగోపాల్‌, కుమార్‌రావు, బండ్ల గణేష్‌ సహా 15 మంది పోటీపడుతున్నారు.

గెలిపించుకుంటామంటున్న కాంగ్రెస్​ నేతలు

ఇవీ చదవండి:వైకాపాదే విజయం

Intro:TG_KNR_71_23_SHORTFILMPRADANOTSAVAM_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి కాలనీలోని శ్రీ చైతన్య షార్ట్ ఫిలిం మేకింగ్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం దర్శక నిర్మాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు కరీంనగర్ జిల్లా కళాకారులకు అడ్డా అంటూ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ కృషి నైపుణ్యంతో రాణిస్తూ దేశంలోనే గత అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ క్రమంలో లఘు చిత్రాలను నిర్మిస్తున్న సిని ప్రేమికులు యూట్యూబ్ ద్వారా తమ పేరును డబ్బు సంపాదిస్తూ సినిమా తీసే స్థాయికి ఎదుగుతున్నారని కొనియాడారు కృషి పట్టుదలతో షార్ట్ ఫిలిం రంగంలో తారస్థాయికి ఎదుగుతున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఉండదు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదులో ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు గ్రామీణ కళాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా కేంద్రాలలో కల్చరల్ కేంద్రాలను అందుబాటులో తెస్తామని ఉద్ఘాటించారు చిత్ర నిర్మాణం పట్ల సినీ కళల పట్ల ఆసక్తి గల యువత క్యాంపస్ ఫిలిం క్లబ్ కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారా సహాయం పొంది ఎదగాలని సూచించారు ఈ మేరకు షార్ట్ ఫిలింలో భాగంగా ది లాస్ట్ కాల్ సినిమాను అద్భుతంగా మేకింగ్ చేసిన రాహుల్ తక్ కు ప్రథమ బహుమతి సాహితీ సినిమాను చిత్రీకరించిన బండారి శ్రీకాంత్ కు ద్వితీయ బహుమతి రైతు సినిమాను చిత్రీకరించిన నాగరాజుకు తృతీయ బహుమతి అందుకున్నారు అలాగే పోటీలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు



Body:TG_KNR_71_23_SHORTFILMPRADANOTSAVAM_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి కాలనీలోని శ్రీ చైతన్య షార్ట్ ఫిలిం మేకింగ్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం దర్శక నిర్మాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు కరీంనగర్ జిల్లా కళాకారులకు అడ్డా అంటూ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ కృషి నైపుణ్యంతో రాణిస్తూ దేశంలోనే గత అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ క్రమంలో లఘు చిత్రాలను నిర్మిస్తున్న సిని ప్రేమికులు యూట్యూబ్ ద్వారా తమ పేరును డబ్బు సంపాదిస్తూ సినిమా తీసే స్థాయికి ఎదుగుతున్నారని కొనియాడారు కృషి పట్టుదలతో షార్ట్ ఫిలిం రంగంలో తారస్థాయికి ఎదుగుతున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఉండదు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదులో ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు గ్రామీణ కళాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా కేంద్రాలలో కల్చరల్ కేంద్రాలను అందుబాటులో తెస్తామని ఉద్ఘాటించారు చిత్ర నిర్మాణం పట్ల సినీ కళల పట్ల ఆసక్తి గల యువత క్యాంపస్ ఫిలిం క్లబ్ కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారా సహాయం పొంది ఎదగాలని సూచించారు ఈ మేరకు షార్ట్ ఫిలింలో భాగంగా ది లాస్ట్ కాల్ సినిమాను అద్భుతంగా మేకింగ్ చేసిన రాహుల్ తక్ కు ప్రథమ బహుమతి సాహితీ సినిమాను చిత్రీకరించిన బండారి శ్రీకాంత్ కు ద్వితీయ బహుమతి రైతు సినిమాను చిత్రీకరించిన నాగరాజుకు తృతీయ బహుమతి అందుకున్నారు అలాగే పోటీలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు



Conclusion:TG_KNR_71_23_SHORTFILMPRADANOTSAVAM_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎం డి కాలనీలోని శ్రీ చైతన్య షార్ట్ ఫిలిం మేకింగ్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం దర్శక నిర్మాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు కరీంనగర్ జిల్లా కళాకారులకు అడ్డా అంటూ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ సినీ పరిశ్రమ కృషి నైపుణ్యంతో రాణిస్తూ దేశంలోనే గత అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ క్రమంలో లఘు చిత్రాలను నిర్మిస్తున్న సిని ప్రేమికులు యూట్యూబ్ ద్వారా తమ పేరును డబ్బు సంపాదిస్తూ సినిమా తీసే స్థాయికి ఎదుగుతున్నారని కొనియాడారు కృషి పట్టుదలతో షార్ట్ ఫిలిం రంగంలో తారస్థాయికి ఎదుగుతున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఉండదు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదులో ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు గ్రామీణ కళాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా కేంద్రాలలో కల్చరల్ కేంద్రాలను అందుబాటులో తెస్తామని ఉద్ఘాటించారు చిత్ర నిర్మాణం పట్ల సినీ కళల పట్ల ఆసక్తి గల యువత క్యాంపస్ ఫిలిం క్లబ్ కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారా సహాయం పొంది ఎదగాలని సూచించారు ఈ మేరకు షార్ట్ ఫిలింలో భాగంగా ది లాస్ట్ కాల్ సినిమాను అద్భుతంగా మేకింగ్ చేసిన రాహుల్ తక్ కు ప్రథమ బహుమతి సాహితీ సినిమాను చిత్రీకరించిన బండారి శ్రీకాంత్ కు ద్వితీయ బహుమతి రైతు సినిమాను చిత్రీకరించిన నాగరాజుకు తృతీయ బహుమతి అందుకున్నారు అలాగే పోటీలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు
Last Updated : Feb 24, 2019, 1:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.