ETV Bharat / state

'కఠినంగా శిక్షిస్తాం'

హన్మకొండ ప్రేమోన్మాది ఘటనలో గాయపడిన బాధితురాలిని ఎర్రబెల్లి దయాకర్​ పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

author img

By

Published : Feb 27, 2019, 8:42 PM IST

Updated : Feb 27, 2019, 11:12 PM IST

రవళి కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి

హన్మకొండ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరమని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు బాధకరం

ఇవీ చదవండి:సంపులో పడి బాలుడు మృతి

undefined

హన్మకొండ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరమని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు బాధకరం

ఇవీ చదవండి:సంపులో పడి బాలుడు మృతి

undefined
Intro:hyd--tg--VKB--60--27--Revanth--av--C21

యాంకర్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని అనంతగిరి లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బొమరాసిపేట మండలం లగచర్ల గ్రామ సర్పంచ్ ఆనంతయ్య అనంతగిరి లో వ్రతం నిర్వహించిన ఆయన ఆహ్వానం మేరకు రేవంత్ అనంతగిరికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మండల నాయకుల ను ఆయన పలకరించారు. లగచర్ల గ్రామ మహిళలతో కొంత సేపం ముచ్చటించారు.


Body:మురళీకృష్ణ


Conclusion:వికారాబాద్
Last Updated : Feb 27, 2019, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.