ETV Bharat / state

'భాగ్యనగరం స్మార్ట్​ మ్యానుఫ్యాక్టరింగ్​ హబ్​గా ఎదుగుతోంది' - మ్యాన్​ ఎక్సలెన్స్​ 2020 సదస్సులో పాల్గొన్న జయేష్​ రంజన్​

హైదరాబాద్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​గా ఎదుగుతోందని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన 16వ విడత మ్యాన్​ఎక్స్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

'భాగ్యనగరం స్మార్ట్​ మ్యానుఫ్యాక్టరింగ్​ హబ్​గా ఎదుగుతోంది'
'భాగ్యనగరం స్మార్ట్​ మ్యానుఫ్యాక్టరింగ్​ హబ్​గా ఎదుగుతోంది'
author img

By

Published : Nov 11, 2020, 8:34 PM IST

గతంలో హైదరాబాద్​లో స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తయారీ రంగ విప్లవాన్ని తీసుకొచ్చాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్​ రంజన్​ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన 16వ విడత మ్యాన్​ఎక్స్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఫార్మా, ఏరోస్పేస్ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయని... దీనితో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​గా ఎదుగుతోందన్నారు. ఇక్కడ ఫార్మా రంగం దేశంలోనే ఉత్తమమైనదిగా పరిగణిస్తారని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గతంలో హైదరాబాద్​లో స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తయారీ రంగ విప్లవాన్ని తీసుకొచ్చాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్​ రంజన్​ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన 16వ విడత మ్యాన్​ఎక్స్ 2020 సదస్సులో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఫార్మా, ఏరోస్పేస్ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయని... దీనితో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్​గా ఎదుగుతోందన్నారు. ఇక్కడ ఫార్మా రంగం దేశంలోనే ఉత్తమమైనదిగా పరిగణిస్తారని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇదీ చూడండి: వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం.. సామాన్యుడికి చుక్కలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.