ETV Bharat / state

స్వర్ణ ప్యాలెస్​ అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి - విజయవాడల స్వర్ణ ప్యాలెస్ తాజా వార్తలు

ఏపీలోని విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా... ఎంపీ సుజానా చౌదరి, ఏపీ గవర్నర్ హరిచందన్... ప్రమాదకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

vice-precident-condolence-to-fire-broken-victims-in-vijayawada-covid-care-center
స్వర్ణ ప్యాలెస్​ అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి
author img

By

Published : Aug 9, 2020, 11:13 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షిస్తున్నానన్నారు.

మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందటం బాధాకరమని ఎంపీ సుజనా చౌదరి అన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ స్వర్ణప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షిస్తున్నానన్నారు.

మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందటం బాధాకరమని ఎంపీ సుజనా చౌదరి అన్నారు.

ఇదీ చూడండి:'కరోనా అనేది రెండు వారాల జబ్బు మాత్రమే...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.