ETV Bharat / state

అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు బాధ్యతలు

author img

By

Published : Nov 7, 2019, 6:48 AM IST

Updated : Nov 7, 2019, 8:42 AM IST

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు ప్రతాప్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు బాధ్యతలు

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు ప్రతాప్​రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. మాసబ్​ ట్యాంక్​ లోని అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్​ తివారీ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్​, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా వంటేరు ప్రతాప్​రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. మాసబ్​ ట్యాంక్​ లోని అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్​ తివారీ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్​, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ

Last Updated : Nov 7, 2019, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.