ETV Bharat / state

నాగోల్​లో నిరుపేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ - LOCK DOWN UPDATES

హైదరాబాద్​ నాగోల్​లో ఉప్పల ఫౌండేషన్​, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్​ సంయుక్తంగా నిరుపేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కొనసాగినన్ని రోజులు పేదలకు అండగా ఉంటామని సంస్థలు హామీ ఇచ్చాయి.

UPPALA FOUNDATION DISTRIBUTED FOOD TO POOR PEOPLE IN NAGOL
నాగోల్​లో పేదలకు ఆహార ప్యాకెట్ల పంపిణీ
author img

By

Published : Apr 27, 2020, 11:14 PM IST

తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​ నాగోల్​లో ఉప్పల ఫౌండేషన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మాస్కులు, శానిటైజర్లను అందించారు.

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాక్​డౌన్ ఉన్నంత వరకు వివిధ రకాల సేవలతో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!

తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​ నాగోల్​లో ఉప్పల ఫౌండేషన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. మాస్కులు, శానిటైజర్లను అందించారు.

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాక్​డౌన్ ఉన్నంత వరకు వివిధ రకాల సేవలతో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.