ETV Bharat / state

Tscsc:'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటాం'

author img

By

Published : Jun 5, 2021, 5:12 AM IST

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కోసం రంగం సిద్ధమైంది. కరోనా కట్టడి, లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులకు ఉచిత పంపిణీ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం... ఉచిత బియ్యం నాణ్యతలో రాజీపడొద్దని హెచ్చరించింది. ఆర్థికంగా భారమైనా పేదలకు ఉచితంగా బియ్యం అందించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న.... పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

tscsc
రైతులను ఆదుకుంటాం
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చూడండి : Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.