ETV Bharat / state

'విస్తరణలో మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది'

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 9, 2019, 2:30 PM IST

TRS


తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 నుంచి 12 శాతం ఉన్న మాదిగలకు కనీసం ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో చిట్​చాట్​ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తరణలో న్యాయం జరుగుతుందని ఆశించానన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఎవరో ఒకరు మాట్లాడాలన్నారు.' విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు' అని అంటారని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 నుంచి 12 శాతం ఉన్న మాదిగలకు కనీసం ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో చిట్​చాట్​ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తరణలో న్యాయం జరుగుతుందని ఆశించానన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై ఎవరో ఒకరు మాట్లాడాలన్నారు.' విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారు' అని అంటారని తెలిపారు.

TRS
TRS

ఇవీ చూడండి:ప్రభుత్వ వైఫల్యానికి.. ఈ బడ్డెటే నిదర్శనం: జీవన్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.