ETV Bharat / state

కవిత గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయించారు:​ సంతోశ్​ గుప్తా - కవిత విజయంపై తెరాస నాయకుల సంబురాలు కోఠి

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం సాధించడం పట్ల హైదరాబాద్​లో తెరాస నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గన్​ ఫౌండ్రి కార్పొరేటర్​ మమతా సంతోశ్​ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కవిత గెలుపొంది ప్రతిపక్షాల నోరు మూయించారని నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేయకుండా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

కవిత గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయించారు: కార్పొరేటర్​ సంతోశ్​ గుప్తా
కవిత గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయించారు: కార్పొరేటర్​ సంతోశ్​ గుప్తా
author img

By

Published : Oct 12, 2020, 4:28 PM IST

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించినందున హైదరాబాద్​లో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోశ్​ గుప్తా ఆధ్వర్యంలో.. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది ప్రతిపక్షాల నోరు మూయించారని నాయకులు పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా చేసిన అభివృద్ధి మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేయకుండా.. నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించినందున హైదరాబాద్​లో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. గన్ ఫౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోశ్​ గుప్తా ఆధ్వర్యంలో.. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది ప్రతిపక్షాల నోరు మూయించారని నాయకులు పేర్కొన్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా చేసిన అభివృద్ధి మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేయకుండా.. నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.