ETV Bharat / state

'హుజూర్​నగర్​లో అధికార దుర్వినియోగానికి తెరాస కుట్ర'

author img

By

Published : Sep 27, 2019, 8:01 PM IST

Updated : Sep 27, 2019, 8:15 PM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తెరాస కుట్ర పన్నుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర : మల్లు భట్టి
ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర : మల్లు భట్టి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర పన్నుతోందని​ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాళేశ్వరం ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకుని తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. హుజూర్ నగర్​లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక అవసరమని భట్టి అన్నారు.

ఇవీ చూడండి : ఒకేసారి 80 మంది గాంధీలు కనిపిస్తే..

ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర : మల్లు భట్టి

అధికారాన్ని అడ్డుపెట్టుకుని హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెరాస కుట్ర పన్నుతోందని​ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాళేశ్వరం ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకుని తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. హుజూర్ నగర్​లో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక అవసరమని భట్టి అన్నారు.

ఇవీ చూడండి : ఒకేసారి 80 మంది గాంధీలు కనిపిస్తే..

Last Updated : Sep 27, 2019, 8:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.