ETV Bharat / state

అహ్మద్​ పటేల్​ మృతికి సంతాపంగా కాంగ్రెస్​ నేతల నివాళులు - అహ్మద్​ పటేల్​ మృతికి సంతాపంగా గాంధీ భవన్​లో నివాళులు

కాంగ్రెస్​ పార్టీ కీలక నేత, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్​ పటేల్​ మృతికి సంతాపంగా గాంధీ భవన్​లో పలువురు కాంగ్రెస్​ నేతలు మౌనం పాటించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

tributes for ahmed patel died
అహ్మద్​ పటేల్​ మృతికి సంతాపంగా కాంగ్రెస్​ నేతల నివాళులు
author img

By

Published : Nov 25, 2020, 2:00 PM IST

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ చిత్ర పటానికి హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా గాంధీ భవన్​లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మనిక్కమ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీ తదితరులు నివాళులర్పించి సంతాప సభలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ చిత్ర పటానికి హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా గాంధీ భవన్​లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మనిక్కమ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు మధు యాష్కీ తదితరులు నివాళులర్పించి సంతాప సభలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్​ ఒవైసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.