ETV Bharat / state

తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల పాట్లు - Travelers' conditions on the retreat hyderbad

ఐదురోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సహజంగా తిరగాల్సిన సంఖ్యలో బస్సులు నడపకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల అవస్థలు
author img

By

Published : Oct 10, 2019, 7:53 PM IST

తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల అవస్థలు

దసరా పర్వదినం ముగియటంతో తిరుగు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్​ కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు వెళ్ళిన వారు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. బుధవారం తిరుగు ప్రయాణంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కొందరు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్న బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలి: గవర్నర్​కు భాజపా వినతి

తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల అవస్థలు

దసరా పర్వదినం ముగియటంతో తిరుగు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్​ కిటకిటలాడుతున్నాయి. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు వెళ్ళిన వారు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. బుధవారం తిరుగు ప్రయాణంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కొందరు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్న బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలి: గవర్నర్​కు భాజపా వినతి

Intro:Secunderabad

తిరుగు ప్రయాణంతో పెరిగిన రద్దీ సికింద్రాబాద్
ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్ లో కిటకిట.


దసరా పర్వదినం ముగియటంతో తిరుగు ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్ కిట కిట లాడుతున్నాయి. కుటుంబసభ్యులతో పండుగ జరుపుకునేందు కు విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, చెన్నై, బెంగళూరు నుండి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులపై వెళ్ళిన వారు హైదరాబాద్ వస్తున్నారు, పండుగను ఉత్సాహంగా జరుపుకొని తిరుగు ప్రయాణమవ్వగా.. మంగళవారం నుంచే రద్దీ నెలకొన్నది.దసరా పండుగను తమ స్వస్థలంలో జరుపుకునేందుకు ఊళ్లకు వెళ్లి, బుధవారం తిరిగొచ్చిన నగరవాసులు ఆర్టీసీ సమ్మె కారణంగా అవస్థలెదుర్కొంటున్నారు, సాధారణంగా సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఎదురుగా ఉన్న బస్ స్టేషన్‌లో బస్ ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున బుధవారం ఈ రకంగా రైలు దిగి బస్సు కోసం స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కుటుంబంతో చేరుకున్న కొందరు నగరవాసులు బస్సు కోసం బస్టాండ్‌లో, బస్టాపుల్లో, బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్న బస్సులలో విపరీతమైన రద్దీ ఉండడతో అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.Body:VamshiConclusion:703240109
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.