ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతులు నందలూరు మండలం నీలిపల్లివాసులుగా గుర్తించారు.
![three persons dead in road accident at kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4817577_711_4817577_1571629161909.png)
ఇవీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి