హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్, బాల్కంపేట పరిధిలోని సుమారు 60 మంది మహిళా టైలర్లు జట్టుగా ఏర్పడి మాస్కులు కుట్టి ఉచితంగా పంచుతున్నారు. వలస కూలీలకు స్థానిక ప్రజా ప్రతినిధుల సాయంతో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలకు మెచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అండగా నిలుస్తున్నారు.. కష్టకాలంలో తమ వంతు సాయం చేస్తున్న మహిళపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
ఇదీ చదవండిః 'సురభి'ని బతికించేవారెవరు?