ETV Bharat / state

ఓయూలో ఉద్యోగ సంఘాల సంబురాలు

author img

By

Published : Mar 24, 2021, 11:03 AM IST

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అందులో భాగంగా ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగులు సంబురాలు జరిపారు.

The unions welcomed the announcement by CM KCR towards government employees.
ఓయూలో ఉద్యోగ సంఘాల సంబురాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీతో పాటు.. 61 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచడం పట్ల ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం ఉద్యోగులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఆవరణలో సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటను కొనియాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీతో పాటు.. 61 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచడం పట్ల ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం ఉద్యోగులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఆవరణలో సీఎంకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటను కొనియాడారు.

ఇదీ చదవండి: స్టేజ్​పై కన్నీళ్లు పెట్టుకున్న కంగనా రనౌత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.