![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
2015లో మొదలైన కథ
2015లో నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్కి రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్ పట్టుబడ్డారు. అసలు ఆ డబ్బు ఎవరిది... ఎలా వచ్చింది... అనే అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో రేవంత్ చెప్పే సమాధానాలను బట్టి ఈ కేసులో మరో నిందితుడు ఉదయ సింహను అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం.
ఇదీ చదవండి: పొలంలో ఫ్యాన్