ETV Bharat / state

నేటి నుంచి టీఎస్​పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

రాష్ట్రంలో నేటి నుంచి టీఎస్​పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. అభ్యర్థులు హైదరాబాద్​లోని నిజాం కళాశాల, వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

author img

By

Published : Aug 26, 2019, 4:54 AM IST

Updated : Aug 26, 2019, 7:42 AM IST

నేటి నుంచి టీఎస్​పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

రాష్ట్రంలో నేటి నుంచి పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగనుంది. 2019-20 ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్​లోని నిజాం కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు.

నేటి నుంచి టీఎస్​పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

ఇదీ చూడండి : ఫ్యాషన్​తో అదరహో అనిపించిన చిన్నారులు

రాష్ట్రంలో నేటి నుంచి పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగనుంది. 2019-20 ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్​లోని నిజాం కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు.

నేటి నుంచి టీఎస్​పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

ఇదీ చూడండి : ఫ్యాషన్​తో అదరహో అనిపించిన చిన్నారులు

Last Updated : Aug 26, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.