.
సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: ఆర్టీసీ ఐకాస
రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ ఐకాస నేతలు ప్రకటించారు. బంద్కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయటంపై నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు భౌతికదాడులకు పాల్పడటం సరైన చర్య కాదని హితవు పలికారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలి డిమాండ్ చేశారు.
telangana RTC JAC said today evening announce future plan
.