ETV Bharat / state

ఆస‌రా పింఛ‌న్ల‌కు నిధులు విడుదల.. ఎంతంటే?

ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2931.17 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

author img

By

Published : Sep 30, 2020, 9:12 PM IST

telangana government-released-funds-for-aasara-pensions-for-next-quarter
ఆస‌రా పింఛ‌న్ల‌కు నిధులు విడుదల.. ఎంతంటే?

ఆసరా ఫించన్ల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మూడో త్రైమాసికం కోసం 2,931కోట్ల 17 లక్షల రూపాయలను విడుదల చేసింది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్​లో ఆసరా ఫించన్ల కోసం 11వేల 274 కోట్ల రూపాయలు కేటాయించగా... ఇప్పటి వరకు 5వేల 862 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తాజాగా మరో 2వేల 931కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆసరా ఫించన్ల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మూడో త్రైమాసికం కోసం 2,931కోట్ల 17 లక్షల రూపాయలను విడుదల చేసింది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్​లో ఆసరా ఫించన్ల కోసం 11వేల 274 కోట్ల రూపాయలు కేటాయించగా... ఇప్పటి వరకు 5వేల 862 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తాజాగా మరో 2వేల 931కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి : తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.