ETV Bharat / state

శ్రీశైల భ్రమరాంబికకు వడ్డాణం బహూకరించిన భక్తురాలు - kurnool

హైదరాబాద్​కు చెందిన భక్తురాలు... శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి వడ్డాణం బహూకరించారు. అధికారులను కలిసి అమ్మవారికి కానుకను అందించారు.

అమ్మవారికి వడ్డాణం బహూకరణ
author img

By

Published : Jul 25, 2019, 7:52 PM IST

Updated : Jul 26, 2019, 6:53 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి రాష్ట్రానికి చెందిన ఓ భక్తురాలు బంగారు వడ్డాణాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన దేవసేన అనే భక్తురాలు 160 గ్రాముల బరువైన బంగారు వడ్డాణాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

శ్రీశైలం అమ్మవారికి వడ్డాణం బహూకరణ

ఇదీ చూడండి : వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం

ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి రాష్ట్రానికి చెందిన ఓ భక్తురాలు బంగారు వడ్డాణాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన దేవసేన అనే భక్తురాలు 160 గ్రాముల బరువైన బంగారు వడ్డాణాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

శ్రీశైలం అమ్మవారికి వడ్డాణం బహూకరణ

ఇదీ చూడండి : వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం

Intro:ap_vja_35_25_mrps_dharna_av_ap 10122. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి ఆధ్వర్యంలో స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు మాదిగ రిజర్వేషన్ జగన్ మద్దతు ఇవ్వాలని గతంలో రాజశేఖర్రెడ్డి ఉషామెహ్రా కమిషన్ వేసి కేంద్రానికి రిజర్వేషన్ గురించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని జగన్ మర్చిపోవడం చాలా బాధాకరమని అనేక సంవత్సరాల ఉద్యమం ఊపిరిగా పనిచేస్తున్న మందకృష్ణ మాదిగ ను అడ్డుకోవడం కూడా అత్యంత హేయమైన చర్యగా ఎమ్మార్పీఎస్ నాయకులు తెలియజేశారు. ( సర్ కృష్ణాజిల్లా నూజివీడు it నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా


Conclusion:ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా

Last Updated : Jul 26, 2019, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.