రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్ ఉన్నారు. హుజూర్ ఉపఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఇవీచూడండి: హుజూర్నగర్లో.. గెలిచేదెవరు..!