ETV Bharat / state

"హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి తావివ్వొద్దు" - ఈసీ రజత్​కుమార్

హుజూర్ నగర్ ఉపఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​ కుమార్​ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృదం కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈసీ రజత్​కుమార్ కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృదం
author img

By

Published : Sep 23, 2019, 8:58 PM IST

Updated : Sep 23, 2019, 9:26 PM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్​ ఉన్నారు. హుజూర్ ఉపఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్​ ఉన్నారు. హుజూర్ ఉపఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

ఇవీచూడండి: హుజూర్​నగర్​లో​.. గెలిచేదెవరు..!

Intro:Body:

gvk


Conclusion:
Last Updated : Sep 23, 2019, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.