ETV Bharat / state

జవాన్ కుటుంబానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆర్థిక సాయం - తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు

గల్వాన్ లోయలో మృతి చెందిన ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన జవాన్... ఉమామహేశ్వరరావు కుటుంబానికి తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

జవాన్ కుటుంబానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆర్థిక సాయం
జవాన్ కుటుంబానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆర్థిక సాయం
author img

By

Published : Jul 27, 2020, 10:34 PM IST

గల్వాన్ లోయలో బాంబు స్క్వాడ్​లో పని చేస్తూ మృతి చెందిన జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబానికి తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. జవాన్ మృతి తనని తీవ్రంగా కలిచివేసిందన్నారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. జవాన్ మృతిపై కనీసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

గల్వాన్ లోయలో బాంబు స్క్వాడ్​లో పని చేస్తూ మృతి చెందిన జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబానికి తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. జవాన్ మృతి తనని తీవ్రంగా కలిచివేసిందన్నారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. జవాన్ మృతిపై కనీసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.