ETV Bharat / state

ఘనంగా ప్రమాణ స్వీకారం

రాజ్​భవన్​లో గవర్నర్​ నరసింహన్​ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డితో ఈ కార్యక్రమం మొదలవగా వేముల ప్రశాంత్​ రెడ్డి, మల్లారెడ్డిలతో ముగిసింది.

author img

By

Published : Feb 19, 2019, 12:54 PM IST

Updated : Feb 19, 2019, 1:01 PM IST

ప్రమాణ స్వీకారం

రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డిని ఆహ్వానించారు. చివరగా వేముల ప్రశాంత్​ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలతో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, హరీశ్​రావు, సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న వేముల ప్రశాంత్​ రెడ్డి
ప్రమాణ స్వీకారం చేస్తున్న చామకూర మల్లారెడ్డి
undefined

రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డిని ఆహ్వానించారు. చివరగా వేముల ప్రశాంత్​ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలతో గవర్నర్​ నరసింహన్​ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్​, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, హరీశ్​రావు, సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న వేముల ప్రశాంత్​ రెడ్డి
ప్రమాణ స్వీకారం చేస్తున్న చామకూర మల్లారెడ్డి
undefined
sample description
Last Updated : Feb 19, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.