ETV Bharat / state

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు' - Student Died of Geethanjali school neglegence

సికింద్రాబాద్​లోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతిగృహంలో విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో మృతి చెందటం వల్ల వారి కుటుంబసభ్యలు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'
author img

By

Published : Sep 3, 2019, 5:22 PM IST

సికింద్రాబాద్​లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో గత నెల 31వ తేదీన మృతి చెందటంతో కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. కొడుకు మృతికి పాఠశాల పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా పాఠశాలలో దాదాపు 10మంది విద్యార్థులు కూడా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు.

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'

ఇవీచూడండి: పంచాయతీరాజ్​శాఖపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సదస్సు

సికింద్రాబాద్​లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విన్ట్సన్ అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో గత నెల 31వ తేదీన మృతి చెందటంతో కుటుంబసభ్యులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. కొడుకు మృతికి పాఠశాల పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఈ విషయంలో యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా పాఠశాలలో దాదాపు 10మంది విద్యార్థులు కూడా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. స్పందించిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు.

'పాఠశాల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు'

ఇవీచూడండి: పంచాయతీరాజ్​శాఖపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సదస్సు

Intro:..


Body:వంశీ


Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.