ETV Bharat / state

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ భాజపా నేతలు

ఏపీలోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను రాష్ట్ర భాజపా నేతలు కలిశారు. ఈ విషయంపై మరోసారి సమీక్షించాలంటూ… వినతిపత్రం అందజేశారు.

author img

By

Published : Feb 15, 2021, 9:31 PM IST

ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ భాజపా నేతలు
ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ భాజపా నేతలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ.. ఏపీ భాజపా నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. ఈ విషయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. పురందేశ్వరి, మాధవ్, విష్ణుకుమార్‌రాజు.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ భాజపా నేతలు

ఇదీ చదవండి: వాటర్ ట్యాంక్‌ ఎక్కి మహిళల నిరసన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ.. ఏపీ భాజపా నేతలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశారు. ఈ విషయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. పురందేశ్వరి, మాధవ్, విష్ణుకుమార్‌రాజు.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏపీ భాజపా నేతలు

ఇదీ చదవండి: వాటర్ ట్యాంక్‌ ఎక్కి మహిళల నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.