ETV Bharat / state

Trains cancelled:  27 రైళ్లు రద్దు... కారణం ఏంటంటే..? - 27 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

జూవ్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. ప్రయాణికుల రద్దీ లేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

27 trains canceled due to lack of passengers
ప్రయాణికులు లేని కారణంగా 27 రైళ్లు రద్దు
author img

By

Published : May 31, 2021, 1:03 PM IST

Updated : May 31, 2021, 2:35 PM IST

ప్రయాణికులు లేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని... ఈవిషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది. కరోనా విజృంభనతో చాలామంది ప్రయాణాలు మానుకుంటున్నారు. ఫలితంగా చాలా రైళ్లలో సీట్లు నిండటం లేదు. తక్కువమందితో నడపడం ఇష్టం లేక ఇటీవల కాలంలో తరచుగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

రద్దయిన రైళ్ల వివరాలు..

  1. గూడూరు-విజయవాడ
  2. విజయవాడ-గూడూరు
  3. గుంటూరు-వికారాబాద్
  4. వికారబాద్-గుంటూరు
  5. విజయవాడ-సికింద్రాబాద్
  6. సికింద్రాబాద్-విజయవాడ
  7. బీదర్-హైదరాబాద్
  8. సికింద్రాబాద్-బీదర్
  9. హైదరాబాద్-సిర్ పూర్ కాజగ్ నగర్
  10. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  13. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  14. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  15. సికింద్రాబాద్-సిర్ పూర్ కాగజ్ నగర్
  16. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  17. నర్సాపూర్-నిడుదవోలు
  18. నిడుదవోలు-నర్సాపూర్
  19. గుంటూరు-కాచిగూడ
  20. కాచిగూడ-గుంటూరు
  21. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్
  22. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్
  23. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్
  24. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  25. విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్
  26. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  27. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్​ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ప్రయాణికులు లేని కారణంగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని... ఈవిషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది. కరోనా విజృంభనతో చాలామంది ప్రయాణాలు మానుకుంటున్నారు. ఫలితంగా చాలా రైళ్లలో సీట్లు నిండటం లేదు. తక్కువమందితో నడపడం ఇష్టం లేక ఇటీవల కాలంలో తరచుగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది.

రద్దయిన రైళ్ల వివరాలు..

  1. గూడూరు-విజయవాడ
  2. విజయవాడ-గూడూరు
  3. గుంటూరు-వికారాబాద్
  4. వికారబాద్-గుంటూరు
  5. విజయవాడ-సికింద్రాబాద్
  6. సికింద్రాబాద్-విజయవాడ
  7. బీదర్-హైదరాబాద్
  8. సికింద్రాబాద్-బీదర్
  9. హైదరాబాద్-సిర్ పూర్ కాజగ్ నగర్
  10. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  13. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ
  14. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్
  15. సికింద్రాబాద్-సిర్ పూర్ కాగజ్ నగర్
  16. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్
  17. నర్సాపూర్-నిడుదవోలు
  18. నిడుదవోలు-నర్సాపూర్
  19. గుంటూరు-కాచిగూడ
  20. కాచిగూడ-గుంటూరు
  21. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్
  22. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్
  23. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్
  24. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  25. విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్
  26. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి
  27. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్​ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

Last Updated : May 31, 2021, 2:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.