ETV Bharat / state

పేదలకు అండగా నిలిచిన సోమ బిస్కెట్​ సంస్థ

author img

By

Published : May 11, 2020, 3:40 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బస్తీవాసులు, పారిశుద్ధ్య కార్మికులకు సోమ బిస్కెట్స్​ సంస్థ అండగా నిలిచింది. హైదరాబాద్​ దోమలగూడలో ఎమ్మెల్యే ముఠాగోపాల్​ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

soma biscuit company distributed groceries to poor
పేదలకు అండగా నిలిచిన సోమ బిస్కెట్​ సంస్థ

హైదరాబాద్​ దోమలగూడలోని కూచిపూడి గ్రౌండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పేద ప్రజలకు, జీహెచ్ఎంసీ కార్మికులకు సోమ బిస్కెట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఈ విషయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని అని ఎమ్మెల్యే విన్నవించారు. కార్యక్రమంలో తెరాస యువ నాయకులు ముఠా జైసింహ, సోమ బిస్కెట్ సంస్థ అధినేత సోమ సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

హైదరాబాద్​ దోమలగూడలోని కూచిపూడి గ్రౌండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పేద ప్రజలకు, జీహెచ్ఎంసీ కార్మికులకు సోమ బిస్కెట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ఈ విషయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని అని ఎమ్మెల్యే విన్నవించారు. కార్యక్రమంలో తెరాస యువ నాయకులు ముఠా జైసింహ, సోమ బిస్కెట్ సంస్థ అధినేత సోమ సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.