ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కిస్తామంటున్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
By
Published : Feb 21, 2019, 1:59 PM IST
వ్యవసాయ మంత్రిగా...
వ్యవసాయ మంత్రిగా...
సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నిరంజన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టిన గురుతర బాధ్యతను శాయశక్తుల నిర్వర్తిస్తానని తెలిపారు. నిపుణుల నుంచి సూచనలు స్వీకరించి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సుభిక్షంగా మారేందుకు కృషిచేస్తానన్నారు.
వ్యవసాయ మంత్రిగా...
సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నిరంజన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టిన గురుతర బాధ్యతను శాయశక్తుల నిర్వర్తిస్తానని తెలిపారు. నిపుణుల నుంచి సూచనలు స్వీకరించి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సుభిక్షంగా మారేందుకు కృషిచేస్తానన్నారు.