ETV Bharat / state

'సుభిక్షం చేస్తా'

ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులు ఇవాళ  బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కిస్తామంటున్నారు సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి.

author img

By

Published : Feb 21, 2019, 1:59 PM IST

వ్యవసాయ మంత్రిగా...
వ్యవసాయ మంత్రిగా...
సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై పెట్టిన గురుతర బాధ్యతను శాయశక్తుల నిర్వర్తిస్తానని తెలిపారు. నిపుణుల నుంచి సూచనలు స్వీకరించి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సుభిక్షంగా మారేందుకు కృషిచేస్తానన్నారు.

వ్యవసాయ మంత్రిగా...
సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై పెట్టిన గురుతర బాధ్యతను శాయశక్తుల నిర్వర్తిస్తానని తెలిపారు. నిపుణుల నుంచి సూచనలు స్వీకరించి రాష్ట్రంలో వ్యవసాయ రంగం సుభిక్షంగా మారేందుకు కృషిచేస్తానన్నారు.
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.