ETV Bharat / state

'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి'

author img

By

Published : Nov 22, 2020, 10:27 PM IST

తాను శేరిలింగంపల్లి డివిజన్​లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను రెండోసారి కార్పొరేటర్​గా గెలిపిస్తాయని రాగం నాగేందర్​ యాదవ్​ అన్నారు. డివిజన్​ పరిధిలోని గచ్చిబౌలిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

sherilngampally trs candidate ghmc election compaign in gachibowli
'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి'

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్​ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో తెరాస అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

డివిజన్​లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని... తాను చేసిన అభివృద్ధే తనను రెండోసారి కార్పొరేటర్​గా గెలిపిస్తుందని ఆయన అన్నారు.

'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి'

ఇవీ చూడండి: రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్​

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్​ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలో తెరాస అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

డివిజన్​లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని... తాను చేసిన అభివృద్ధే తనను రెండోసారి కార్పొరేటర్​గా గెలిపిస్తుందని ఆయన అన్నారు.

'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి'

ఇవీ చూడండి: రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.