హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 25మందికి షాదీ ముబారక్ చెక్కులను హిమాయత్ నగర్ కార్పొరేటర్ హేమలత యాదవ్ పంపిణీ చేశారు. ఆర్థిక స్తోమత లేని పేద బిడ్డల పెళ్లి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు.
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలుపుతూ... అందరి మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్