ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ధర్నా

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఆందోళన బాట పట్టింది. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ జోన్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు.

author img

By

Published : Jul 24, 2019, 9:19 PM IST

సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. పెడింగ్​లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని, మహిళా కండక్టర్లకు డిపోల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ, టీఎమ్​యూ పిలుపుపై ఇందిరాపార్క్​లోని ధర్నాచౌక్​ వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎంయూ సిటీ జోనల్ అధ్యక్షుడు వెంకటేశం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ధర్నా
ఇదీ చూడండి: గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. పెడింగ్​లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని, మహిళా కండక్టర్లకు డిపోల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ, టీఎమ్​యూ పిలుపుపై ఇందిరాపార్క్​లోని ధర్నాచౌక్​ వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎంయూ సిటీ జోనల్ అధ్యక్షుడు వెంకటేశం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ధర్నా
ఇదీ చూడండి: గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు
Tg_HYD_56_23_READY MIX PROBLEMS_ MLA_AB_TS10020 note:feed from desk whatsapp. రెడీ మిక్స్ వాహనాలతో కాలనీ వాసులకు అనేక ఇబ్బందులు ఎదరుకుంటున్నామని ఫిర్యాదు చేసిన పెడచెవిన పెడుతున్న సంబంధితాధికారులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.... రెడిమిక్స్ వాహనాల వల్ల గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం వదిలేషిన వాహనాలు మాత్రం కాలనీలను వదలడం లేదంటూ అందోళన బాట పట్టిన గ్రామస్తులు... రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం వట్టినాగుల పల్లి గ్రామ పరిసర ప్రాంతంలో గత కోంతకాలంగా రెడి మిక్స్ వాహనాలు తిరుగుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తుంన్నాయి. గతంలో స్తానిక ఎమ్మెల్యే సమక్షంలో యజమానుల ఫై ఫిర్యాదు చేయడంతో కొంతకాలం టైం తీసుకుని ఇప్పటీకి కోనసాగుతుండడంతో అందోళనకు దిగారు స్థానికులు. తమ గ్రామంలో నుంచి రెడీ మిక్స్ వాహనాలు వెల్లోదని యాజమాన్యంపై అగ్రహించుకుంటున్నారు. గ్రామస్తుల అందోళనతో సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెడి మిక్స్ వాహనాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని తెలిపారు. రేపటి నుండి వాహనాలు ప్రజలకు ఇబ్బంధులు కలిగిస్తే యాజమానులకు ఇబ్బందులు తప్పవరి హెచ్చరించారు. బైట్:- ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.