ETV Bharat / state

హైదరాబాద్​ యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

author img

By

Published : Sep 21, 2019, 7:56 AM IST

హైదరాబాద్​ యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులిద్దరిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

హైదరాబాద్​ పంజాగుట్ట ఠాణా పరిధిలోని యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులిద్దరిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్​ యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

హైదరాబాద్​ పంజాగుట్ట ఠాణా పరిధిలోని యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులిద్దరిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్​ యశోద ఆస్పత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఇదీ చూడండి: 'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.