ETV Bharat / state

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్ - rachakonda cp mahesh bhagwath

గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వారి నుంచి  108 కేజీల గంజాయితో పాటు ఒక కారు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

rachakonda cp mahesh bhagwath on ganjai
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్
author img

By

Published : Jan 29, 2020, 1:36 PM IST

కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మొత్తం ఐదుగురు ఉన్న ఈ ముఠాలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పట్నానికి చెందిన వారుగా గుర్తించారు.
నిందితులు అరకులో సరుకు కొని హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరి నుంచి 108 కేజీల గంజాయితో పాటు కారు, 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్

ఇవీ చూడండి: 'మేడారంలో మండమెలిగే ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి'

కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మొత్తం ఐదుగురు ఉన్న ఈ ముఠాలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పట్నానికి చెందిన వారుగా గుర్తించారు.
నిందితులు అరకులో సరుకు కొని హైదరాబాద్​లో విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీరి నుంచి 108 కేజీల గంజాయితో పాటు కారు, 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు.

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్

ఇవీ చూడండి: 'మేడారంలో మండమెలిగే ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.