హైదరాబాద్ మలక్పేట నల్గొండ చౌరస్తాలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టింది.
దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి..రాస్తారోకోలు, ఇతర కార్యక్రమాలు చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
- ఇదీ చదవండి : 'మీ కథ నాతో చెప్పుకోండి.. 10 రూపాయలిస్తా'!